అనుమతులు ఉన్నాయనే ముసుగులో గుట్టను కరిగించేశారు.ఈ గుట్ట ఎక్కడో అడవిలో ఉండి ఎవరికీ కనిపించడం లేదని అనుకుంటే పొరపాటు. ఈ గుట్ట కల్వకుర్తి- నాగర్కర్నూల్ ఆర్అండ్బీ రహదారి పక్కన (ఇప్పుడు 167కే జాతీయ రహదారి) �
జాఫార్ఖాన్ చెరువు నుంచి మట్టి తరలింపును ఆపాలని, చెరువును కాపాడాలని నమిలికొండ అనుబంధ గ్రామమైన గోపాల్రావుపేట గ్రామస్తులు, మత్స్యకారులు డిమాండ్ చేశారు. సోమవారం చెరువు వద్ద ధర్నాకు దిగారు.
అక్రమంగా మట్టి తరలింపుపై మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే జనుంపల్లి అనురుధ్రెడ్డిపై ఆయన సొంతూరు వాసులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. రాజాపూర్ మండలం రంగారెడ్డిగూడ గ్రామ శివారులో 361, 362 సర్వే నంబర్ల