‘మేం గుంట చొప్పున భూమి అమ్ముతాం. రిజిస్ట్రేషన్ కూడా చేపిస్తాం. లే-అవుట్ అవసరం లేదు. ఫామ్ల్యాండ్స్ మీద పెట్టుబడి పెట్టండి. మీ భూమిలో ఎర్రచందనం, శ్రీగంధం చెట్లు పెట్టిస్తాం.
భూమిపై కన్నేసిన అక్రమార్కులు తప్పుడు భూరికార్డులు సృష్టించడంతోపాటు అందులో కొంత భూమిని ఇతరులకు విక్రయించారంటూ బాధితుడు బత్తిని మహేందర్ గౌడ్ శుక్రవారం విలేకరుల ఎదుట గోడు వెల్లబోసుకున్నారు. వివరాల్ల�
బొమ్మలరామారం తాసీల్దార్ కార్యాలయం అక్రమ భూ రిజిస్ట్రేషన్లకు అడ్డాగా మారింది. ఆస్తులను ఏకపక్షంగా ఇష్టారాజ్యంగా కట్టబెడుతున్నారు. చేతులు తడిపితే చాలు అడ్డగోలుగా భూములను రిజిస్ట్రేషన్లు చేస్తున్నారన�