మండలంలోని పులికల్ ఐకేపీ ధాన్యం కేంద్రానికి ఏపీలో ని కర్నూల్ జిల్లా, నందవరం మం డలం, నాగల్దిన్నె నుంచి ఓ రైతు ధా న్యం తరలించారు. బుధవారం నాగల్దిన్నెకు చెందిన ఓ రైతు దాదాపు 35 క్విం టాళ్ల ధాన్యంను ట్రాక్టర
ఐకేపీ ధ్యానం కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకో వా లని సివిల్ సప్లయ్ డీఎం సుగుణాబాయి, డీఎస్వో రాజశ్వేరి అన్నారు. సోమవారం కులకచర్ల మండల కేంద్రంలోని సరస్వతీ శిశుమందిర్లో ఏర్పాటు చేసిన ఐక�