రాష్ట్ర ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోరులో బీఆర్ఎస్దే గెలుపు అని ఇప్పటికే పలు ప్రఖ్యాత సర్వే సంస్థలు తేల్చి చెప్పాయి. ఈ క్రమంలో ‘మూడ్ ఆఫ్ జూబ్లీహిల్స్' పేరిట ఎస్
దేశంలో నెలకొన్న ఉద్యోగ సంక్షోభం సెగ ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలుగా పేర్కొనే ఐఐటీలనూ తాకింది. ఐఐటీల్లో విద్యనభ్యసించిన 38 శాతం మంది విద్యార్థులకు ఈ ఏడాది ఇంకా ప్లేస్మెంట్ లభించలేదు.
ఐఐటీల్లో కోర్సులు పూర్తి చేసుకొన్న ఐఐటీయన్లు ఉద్యోగులుగా మిగిలిపోకుండా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా ఎదిగాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పిలుపునిచ్చారు.