నీటి లోపల నిఘా కోసం ఐఐటీ మండి, ఐఐటీ పాలక్కడ్కు చెందిన పరిశోధకులు అధునాతన మెరైన్ రోబోను అభివృద్ధి చేశారు. సముద్ర జలాలు, ఇతర నీటి వనరుల్లో అట్టడుగుకు సైతం చేరుకొని పని చేసేలా ఈ రోబోను రూపొందించారు.
భవిష్యత్ బిజినెస్ లీడర్లను సాంకేతిక, నిర్వహణ నైపుణ్యాలతో సంసిద్ధం చేసే లక్ష్యంతో ఐఐటీ మండి డేటా సైన్స్, కృత్రిమ మేథ (ఏఐ)లో ఎంబీఏ ప్రోగ్రాంను ప్రారంభిస్తోంది.
ప్రపంచ పర్యావరణానికి అత్యంత ప్రమాదకరంగా మారిన వస్తువుల్లో ప్లాస్టిక్ ఒకటి. దీన్ని రీసైకిల్ చేయడం కుదరకపోవడంతో.. పర్వతాల్లా పేరుకుపోయి పర్యావరణానికి, మానవుల ఆరోగ్యానికి కూడా విపత్తు కలిగిస్తోంది. ఇలాంట
న్యూఢిల్లీ: కొండచరియలు విరిగిపడి ఏటా దేశంలో వందలాది మంది మరణిస్తున్నారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే ఇలాంటి ఘటనలు, బాధితులు భారత్లోనే ఎక్కువని నివేదికలు చెబుతున్నాయి. ఈ క్రమంలో కొండ చరియలు పడే ప్రమాదాన్ని
అభివృద్ధి చేసిన ఐఐటీ మండి పరిశోధకులు న్యూఢిల్లీ, మార్చి 15: నీటి నుంచి భార లోహాలను వడపోసే బయోపాలిమర్ ఆధారిత అధునాతన ఫిల్టర్ను ఐఐటీ మండి పరిశోధకులు అభివృద్ధి చేశారు. ‘సొల్యూషన్ బ్లోయింగ్’ అనే పద్ధత