పంటకు పట్టిన తెగులును స్వయంగా గుర్తించి, తగిన పురుగు మందులను చల్లే మర మనిషి(రోబో)ను ఐఐటీ- ఖరగ్పూర్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ శాస్త్రవేత్తల బృందానికి నాయకత్వం వహించిన ప్రొఫెసర్ దిలీప్ కుమార్
Telangana Student Suicide | ఐఐటీ-ఖరగ్ పూర్ లో ఎలక్ట్రిక్ ఇంజినీరింగ్ లో బీటెక్ ఫైనలియర్ విద్యార్థి, తెలంగాణలోని తూఫ్రాన్ కు చెందిన కిరణ్ చంద్ర ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
IIT-Kharagpur: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) అంటేనే ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించే సంస్థ. ఐఐటీలో ఇంజినీరింగ్ పూర్తి చేశారంటే నెలనెలా లక్షల్లో జీతం వాళ్ల సొంతమైనట్లే.