జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. జనవరి నెలలో రూ.1.72 లక్షల కోట్ల మేర జీఎస్టీ వసూలైనట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ తాజాగా వెల్లడించింది. జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత ఇంతటి స్థాయిలో వసూలవడం ఇది ర�
జీఎస్టీ వసూళ్లు క్రమంగా పెరుగుతున్నాయి. గత నెలకుగాను రూ.1.68 లక్షల కోట్ల పన్ను వసూలైనట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. ఏడాది క్రితం ఇదే నెలలో వసూలైన రూ1.45 లక్షల కోట్ల కంటే ఇది 15 శాతం అధికం.
Infosys | దేశీయ రెండో అతిపెద్ద ఐటీ రంగ సంస్థ ఇన్ఫోసిస్కు వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అధికారుల నుంచి రూ.37.3 లక్షల డిమాండ్ నోటీసులు అందాయి. ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (ఐజీఎస్టీ) రూ.26.5 లక్షలు చెల్
జీఎస్టీ వసూళ్లు మరింత పెరిగాయి. గత నెలకుగాను రూ.1.57 లక్షల కోట్ల మేర వసూలయ్యాయి. అంతక్రితం ఏడాది ఇదే నెలలో వసూలైన రూ.1.41 లక్షల కోట్లతో పోలిస్తే 12 శాతం పెరిగినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన నివేది
న్యూఢిల్లీ, జూన్ 1: జీఎస్టీ వసూళ్లు ఈ మే నెలలో రూ.1.41లక్షల కోట్లుగా నమోదయ్యాయి. నిరుడు ఇదేనెలతో పోలిస్తే 44 శాతం వృద్ధిచెందాయి. 2021 మే నెలలో ఇవి రూ.97,821 కోట్లు. అయితే 2022 ఏప్రిల్ నెలలో రికార్డుస్థాయిలో వసూలైన రూ.1.68 ల�
జూన్ 30 వరకు న్యూఢిల్లీ, మే 3: కరోనా సంక్షోభం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. భారత్లో ఉచితంగా పంపిణీ చేసేందుకు విదేశాల నుంచి లేదా విరాళాల రూపంలో అందుకొనే కొవిడ్-19 సహాయ సామగ్రికి ఇంగ్�