ఐటీ రంగంలో ప్రభుత్వం తొమ్మిదేండ్లలో దాదాపు రూ. 22,700 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలను ఆమోదించిం ది. రూ.4 లక్షల కోట్ల పైచిలుకు (50 బిలియన్ డాలర్ల) పెట్టుబడితో 23 లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించింది. ఐటీ రంగంలో తె
TS Minister KTR | వ్యవసాయం సహా వివిధ రంగాల్లో ఐదు విప్లవాల సాధనతోనే తెలంగాణలో ప్రగతి సాధ్యమైందని లండన్ లో జరిగిన ‘ఐడియాస్ ఫర్ ఇండియా’ సదస్సులో రాష్ట్ర ఐటీ, మున్సిపల్ వ్యవహారాలశాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
ప్రముఖ గ్లోబల్ అడ్వైజరీ సంస్థ ఈపీజీ.. మే 11,12 తేదీల్లో cలో నిర్వహించనున్న ‘ఐడియాస్ ఫర్ ఇండియా’ సదస్సులో కీలకోపన్యాసం చేయాలని మంత్రి కేటీఆర్ను ఆహ్వానించింది. కేటీఆర్ పాల్గొనడం వల్ల సదస్సుకు మరింత ప్రా�
KTR | హైదరాబాద్ : ప్రముఖ గ్లోబల్ అడ్వైజరీ సంస్థ ఈపీజీ( EPG ) ఈ ఏడాది మే 11,12 తేదీల్లో యునైటెడ్ కింగ్డమ్( United Kingdom )లో నిర్వహించనున్న తమ ద్వితీయ ‘ఐడియాస్ ఫర్ ఇండియా’( Ideas For India ) సదస్సులో కీలకోపన్యాసం చేయాలని రాష్ట్ర �