ప్రభుత్వం సర్కారు బడుల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ వంటి పూర్వప్రాథమిక విద్యను ప్రారంభించాలనుకుంటున్నది. బాలవాటిక పేరుతో తరగతులను నిర్వహించడానికి విద్యాశాఖ అధికారులు కసరత్తు తీవ్రతరం చేశారు.
అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరింత పారదర్శకంగా సేవలందించేందుకు చర్యలు తీసుకుంటున్నది.
మాతాశిశు ఆరోగ్య సంరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరో బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టింది. అంగన్వాడీ కేంద్రాల్లో మధ్యాహ్న భోజనానికి ఇప్పటివరకు దొడ్డు బియ్యం సరఫరా చేస్తుండగా, వచ్చ�
ఈనెల 18 నుంచి నిర్వహించ తలపెట్టిన రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినితా పవన్ అన్నారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో కంటి వెలుగుపై అ
అంగన్వాడీ కేంద్రాల నిర్వహణలో మరింత పారదర్శకతను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించడంతో పాటు వారి ఆరోగ్య పరిరక్షణలో అంగన్వాడీ సి�
రాష్ట్ర వ్యాప్తంగా ఐసీడీఎస్ పరిధిలో ఖాళీగా ఉన్న గ్రేడ్-2 సూపర్వైజర్ల పోస్టులు తాజాగా భర్తీ అయ్యాయి. ఈ మేరకు ఎంపికైన అభ్యర్థులు సోమవారం విధుల్లో చేరారు. ఈ పోస్టుల భర్తీ కోసం అంగన్వాడీ టీచర్లు, హెల్పర్�