ఇటీవలే మలేషియాలో ముగిసిన ఐసీసీ మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్లో టోర్నీ ఆసాంతం ఆల్రౌండ్ షోతో రాణించి భారత్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష.. ఐసీసీ మంత్లీ అవార్డుకు నామినేట�
ప్రతిష్ఠాత్మక అండర్-19 టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు క్రికెటర్లు గొంగడి త్రిష, కేసరి ధ్రుతికి హైదరాబాద్లో ఘన స్వాగతం లభించింది. మంగళవారం ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో హైదరాబాద్ క్రికెట్ అసోసియ�
‘దేశ గౌరవాన్ని పెంచావు. తెలంగాణ ఖ్యాతిని ప్రపంచ దేశాల్లో మార్మోగేలా చేశావు’ అని క్రికెటర్ గొంగడి త్రిషను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం ప్రత్యేకంగా అభినందించారు.
ఈ ఏడాది తొలి ఐసీసీ టోర్నీ అయిన మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్నకు శనివారంతో తెరలేవనుంది. రెండో ఎడిషన్గా జరుగబోయే ఈ మెగాటోర్నీకి కౌలాలంపూర్(మలేషియా) ఆతిథ్యమిస్తున్నది. 16 జట్లు పాల్గొంటున్న ఈ ప్రపంచకప్లో �