భారత్లో నిరుడు జరిగిన ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్ సందర్భంగా.. స్టేడియంలో అభిమానులు తమ ఫోన్ టార్చ్లను ఆన్ చేసినప్పుడు ఆ లైట్ల వెలుగులో భారత సారథి హర్మన్ప్రీత్ కౌర్ బంతిని అందుకుంటుండగా తీ�
నిరుడు స్వదేశంలోనే జరిగిన ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ను గెలుచుకుని సరికొత్త చరిత్ర లిఖించిన హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని ఉమెన్ ఇన్ బ్లూ మరో ప్రతిష్టాత్మక అవార్డుకు నామినేట్ అయింది.