IND vs NZ | ఏడారి తీర నగరం దుబాయ్ చిరస్మరణీయ పోరుకు వేదిక కాబోతున్నది. ఆదివారం దుబాయ్లో భారత్, న్యూజిలాండ్ మధ్య చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ పోరు జరుగనుంది. గత 15 రోజులుగా అభిమానులను అలరిస్తున్న మెగాటోర్నీ ఆఖర�
భారత్తో చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ పోరుకు ముందు న్యూజిలాండ్కు భారీ షాక్ తప్పేట్టు లేదు. ఈ టోర్నీలో అత్యధిక వికెట్ల వీరుడి (10)గా ఉన్న మాథ్యూ హెన్రీ ఫైనల్లో ఆడటం అనుమానంగానే మారింది.
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్తో తలపడే ప్రత్యర్థి తేలిపోయింది. లాహోర్ వేదికగా ఏకపక్షంగా జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ 50 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను మట్టికరిపించి టీమ్ఇండియాతో టైటిల్ ప�