ఉదయం పాఠశాలకు వెళ్లేటప్పుడు తల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్ మనీ వృథా ఖర్చులు చేయకుండా చిన్న వయసు పిల్లలు పెద్ద మనసు చాటుకున్నారు. విధి వంచితులైన అంధులైన వృద్ధులకు చేయూత అందించారు.
రంగవల్లులు మహిళలు, విద్యార్థినుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తాయని ఐఏఎస్ పాఠశాల డైరెక్టర్ పేరం హేమలత అన్నారు. గోదావరిఖని ఎల్బీనగర్ లో గల ఇండో అమెరికన్ పాఠశాలలో శనివారం నిర్వహించిన ముందస్తు సంక్రాంతి వే�
తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలకు అద్దం పట్టే పండుగ బతుకమ్మ పండుగ అని, పూలనే దేవతలుగా కొలిచే గొప్ప సంస్కృతి ఒక తెలంగాణకే దక్కిందని ఐఏఎస్ పాఠశాల డైరెక్టర్ పేరం హేమలత శ్రీకాంత్ అన్నారు.