ప్రాథమిక అధ్యయనం చేయకుండా.. ఫీజిబిలిటీ రిపోర్ట్ లేకుండా.. డీపీఆర్ రూపొందించకుండా.. కనీసం బోర్డు ఆమోదం తీసుకోకుండా తెలంగాణ జెన్కో హిమాచల్ ప్రదేశ్లో జల విద్యుత్తు ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు పరుగులు
శ్రీశైలం, నాగార్జునసాగర్ డ్యామ్లతోపాటు ఔట్లెట్లను స్వాధీనం చేసుకునేందుకు ఇప్పటికే గెజిట్ను జారీ చేశామని, అయితే వాటి నిర్వహణకు రూ.200 కోట్ల సీడ్మనీని డిపాజిట్ చేయాల్సి ఉన్నదని కేంద్ర జల్శక్తి శాఖ
జలవిద్యుత్తు ప్రాజెక్టులను కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకోవాలని ఏపీ దాఖలు చేసిన పిటిషన్పై విచారణను ఏప్రిల్ 30కి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. అప్పుడే తుది వాదనలను వింటామని ఇరు రాష్ర్టాలకు సూచించింది.