భారత్పై చైనా కుయుక్తులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈసారి భారత్పై ‘డ్యామ్ బాంబు’ ప్రయోగానికి డ్రాగన్ దేశం సన్నద్ధమవుతున్నది. డ్యామ్ బాంబు అంటే డ్యామ్పై బాంబును ప్రయోగించడం కాదు. డ్యామ్నే బాంబులా మార్చ
గోదావరి జలాల్లో ఏపీకి 518 టీఎంసీలు మాత్రమే ఉన్నాయని తెలంగాణ సర్కారు మరోసారి తేల్చిచెప్పింది. తెలంగాణకు 968 టీఎంసీలు ఉన్నాయని, ఆ నీటి హక్కులను ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోబోమని స్పష్టం చేసింది.