కేంద్రం మొండి చేయి చూపడంతో నగరంలో మెట్రో విస్తరణ ఆశలు గల్లంతు అవుతున్నాయి. 10నెలలు గడిచిన డీపీఆర్లను ఆమోదించకపోవడంతో మెట్రో సంస్థ ఫేజ్-2 విస్తరణ అంశంలో ముందుకు కదల్లేకపోతుంది.
పార్లమెంట్ వేదికగా 30 లక్షల మందికి ఉపయోగపడే మెట్రో విషయాన్ని అడిగినోళ్లే లేకుండా పోయారు. డీపీఆర్ కేంద్రానికి చేర్చి కాంగ్రెస్ సర్కారు చేతులు దులుపుకొంటే... సవరణల పేరిట కేంద్రంలోని బీజేపీ దోబూచులాడుతో
హైదరాబాద్ మెట్రో స్టేషన్లు ప్రచార కేంద్రాలుగా మారిపోయాయి. మిస్ వరల్డ్ పోటీలకు విస్తృత స్థాయిలో ప్రచారం కల్పిస్తూ స్టేషన్లు, ప్రాంగణాలు, మార్గాలను ఫ్లెక్సీలతో నింపివేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రా�