జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడీ..దేశీయ మార్కెట్లోకి నయా మాడల్ను ప్రవేశపెట్టింది. ఎనిమిది రంగుల్లో లభించనున్న ఈ కారు ప్రారంభ ధర రూ.1.17 కోట్లుగా నిర్ణయించింది. రూ.5 లక్షలు చెల్లించి ఈ కారు ముందస్
ఇన్నాళ్లూ విద్యుత్తు ఆధారిత వాహన పరిశ్రమను నెత్తిన పెట్టుకున్న మోదీ సర్కారు.. ఇప్పుడు కత్తికడుతున్నదా? అంటే అవుననేలాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. భవిష్యత్తు అంతా ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఈవీ)దే.. కావా
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు అకస్మాత్తుగా పెరిగాయి. ఢిల్లీ ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలను వేగంగా కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సీఎన్జీ, హైబ్రిడ�