RHUMI 1 Rocket: రీయూజబుల్ హైబ్రిడ్ రాకెట్ రూమీ1ను ఇవాళ పరీక్షించారు. స్పేస్ జోన్ ఇండియా కంపెనీ దీన్ని డెవలప్ చేసింది. చెన్నై తీరం నుంచి దీన్ని పరీక్షించారు. 3 క్యూబ్, 50 పికో శాటిలైట్లను ఆ రాకెట్ మోసుకెళ్లింద�
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు తృటిలో ప్రమాదం తప్పింది. తమిళనాడులోని మామల్లాపురంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్.. నడుస్తూ నడుస్తూ ఒక్కసారిగా కాలు జారి కిందపడిపోయారు.