రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి పనులను నిధుల సమస్య వెంటాడుతున్నది. ప్రభుత్వం తగినన్ని నిధులు మంజూరు చేయకపోవడంతో వర్షాకాలంలో పాడైన రోడ్లకే ఇంకా మరమ్మతులు పూర్తికాలేదు. అంతేకాకుండా గత ఏడాదిన్నరగా దాదాపు రూ.1,0
రోడ్ల నిర్మాణానికి అడ్డొచ్చే వాగులు, కాలువపై కల్వర్టులు, వంతెనల నిర్మాణం తప్పనిసరి. వాస్తవానికి రోడ్డు నిర్మాణం కన్నా వీటి నిర్మాణానికే ఎక్కువ ఖర్చవుతున్న ది. హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (హ్యామ్ విధానం)లో
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదిత హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (హెచ్ఏఎం, హ్యామ్) రోడ్లకు ఏజెన్సీలు విముఖత చూపుతున్నాయి. ప్రభుత్వం నుంచి బిల్లులు సక్రమంగా వస్తాయనే నమ్మకం ఏజెన్సీల్లో ఏమాత్రం లేకపోవడంతో ఇందుకు �