హుజురాబాద్ :దళితబంధు ప్రారంభోత్సవ కార్యక్రమానికి కమలాపూర్ దళితులు పెద్దఎత్తున పాదయాత్రగా బయలుదేరారు. కమలాపూర్ లో అంబేద్కర్ విగ్రహం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగసభ జరిగే శాలపల్లికి పాదయాత్రగా బయల్
దళితబంధు మాది.. ధరల పెంపు వారిది ఇక్కడి ఆ పార్టీ ఎంపీ రూపాయి పనన్నా చేసిండా.. సీఎం కేసీఆర్తోనే ఈ ప్రాంతం అభివృద్ధి పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కమలాపూర్: దళితులను ఆదుకునేందుకు మేం దళిత బంధు తెస్తుంట�
కరీంనగర్,(నమస్తే తెలంగాణ): హుజూరాబాద్ గడ్డ.. టీఆర్ఎస్కు అడ్డా అని, ఎన్నిక ఏదైనా పార్టీదే విజయమని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో ఆయన ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు. ఈట
16న శాలపల్లి -ఇందిరానగర్కు ముఖ్యమంత్రి కేసీఆర్ చారిత్రక దళిత బంధుకు శ్రీకారం సర్వం సిద్ధం చేస్తున్న యంత్రాంగం భారీగా జనం తరలివచ్చే అవకాశం 1.20 లక్షల మందికి ఏర్పాట్లు 825 ఆర్టీసీ బస్సుల కేటాయింపు.. బస్సుకో ఇన�
16న ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా పైలెట్ ప్రాజెక్టుకు అంకురార్పణ హుజూరాబాద్ వేదికగా శ్రీకారం నియోజకవర్గంలో 20వేల కుటుంబాలకు పైగా లబ్ధి ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు దేశ చరిత్రలోనే సరికొత్త అధ్యాయం దళి
వేదిక కానున్న శాలపల్లి-ఇందిరానగర్లక్షా 20 వేల మందికి ఏర్పాట్లు825 బస్సులు, 500 ఇతర సొంత వాహనాలువేర్వేరుగా పార్కింగ్ స్థలాలుజర్మన్ హంగర్ టెక్నాలజీతో వేదిక ఈ నెల 16న జరిగే మహోత్తరమైన దళితబంధు పథక ప్రారంభోత్సవా�
ఈటలపై టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్యాదవ్ యువకుడు, తెలంగాణ ఉద్యమ విద్యార్థి నాయకుడు పేదింటి బీసీ బిడ్డకు టికెట్ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రం కోసం జైలు శిక్షలు అనుభవించిన విద్యార్�