వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫయర్ టోర్నీలో భారత యువ బాక్సర్ మహమ్మద్ హుసాముద్దీన్కు నిరాశే ఎదురైంది. శనివారం జరిగిన పురుషుల 57కిలోల బౌట్లో హుసామ్ 0-4 తేడాతో జ్యూడ్ గాల్గర్(ఐర్లాండ్) చేతిలో ఓటమిపాలయ్యా�
నిజామాబాద్ : ఇటీవల జరిగిన కామన్ వెల్త్ క్రీడల్లో నిజామాబాద్కు చెందిన సుబేదార్హుస్సాముద్దీన్ పురుషుల బాక్సింగ్ 57 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే. కాగా, గురువారం మంత్రి వేముల ప్రశాం
సత్తాచాటిన ఇందూరు యువ బాక్సర్ పటియాల:బర్మింగ్హామ్ వేదికగా జూలైలో జరిగే ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ గేమ్స్కు రాష్ట్ర యువ బాక్సర్ మహమ్మద్ హుస్సాముద్దీన్ ఎంపికయ్యాడు. గురువారం జరిగిన జాతీయ ట్రయల్
బళ్లారి: జాతీయ సీనియర్ బాక్సింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ బాక్సర్ మహమ్మద్ హుసాముద్దీన్ (57 కేజీలు) ఫైనల్కు దూసుకెళ్లాడు. సోమవారం జరిగిన సెమీఫైనల్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన హుసాముద్దీన్ 4-1తో �