లుంబినీ పార్కులో బోటును శుభ్రం చేస్తూ సెక్యూరిటీ గార్డు ప్రమాదవశాత్తు నీటిపడి మృతి చెందాడు. ఈ ఘటన లేక్ సెక్రటరీయేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. న్యూనల్లకుంటకు
వాయుగుండం ప్రభావంతో శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు గ్రేటర్ వ్యాప్తంగా ఎడతెరిపి వాన కురిసింది. షేక్పేటలో అత్యధికంగా 3.0, యూసుఫ్గూడలో 2.95, లంగర్హౌస్లో 2.88, గాజులరామారంలో 2.80, కూకట్పల్లి హైదర్నగర్లో 2.58సెం.�
ఇది బేగంపేటలోని కట్టమైసమ్మ దేవాలయం వెనక, ధనియాలగుట్టలో ఉన్న నాలాల్లో పేరుకుపోయిన చెత్త, వ్యర్థాలు. కూకట్పల్లి, అమీర్పేట నుంచి వచ్చే నాలా బేగంపేట కట్టమైసమ్మ దేవాలయం వెనక కలుస్తుంది. ఇక్కడి నుంచి బ్రాహ్