హుసేన్సాగర్ వేదికగా 38వ హైదరాబాద్ సెయిలింగ్ వీక్ హోరాహోరీగా సాగుతున్నది. పోటీలకు తొలి రోజైన బుధవారం దేశ వ్యాప్తంగా వివిధ రాష్ర్టాల నుంచి వచ్చిన సెయిలర్లు వేర్వేరు విభాగాల్లో పోటీపడ్డారు.
హైదరాబాద్ నగరానికి తిలకం బొట్టులా ఉండే హుస్సేన్ సాగర్కు మరిన్ని మంచి రోజులు రానున్నాయి. సమైక్య పాలనలో కంపుకొట్టే మురుగునీటితో ముక్కుపుటాలు అదిరిపోయే హుస్సేన్ సాగర్ పరిసరాలు మాత్రమే ఉండేవి. కానీ గ
సిటీబ్యూరో, నమస్తేతెలంగాణ : నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్సాగర్ నీటిలో ఆక్సిజన్ స్థాయి మెరుగుపడిందని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) తన నివేదికలో వెల్లడించింది. ప్రతియేటా వినాయక నిమజ్జనానికి �
శాసన మండలిలో మంత్రి కేటీఆర్ ప్రకటన 1300 మీటర్ల విస్తీర్ణంలో రూ.18 కోట్లతో ఏర్పాటు ఇప్పటికే టెండర్లు పిలిచిన ప్రభుత్వం సండే రోజు చిన్నా పెద్దలకు అంతులేని వినోదాన్ని అందిస్తూ ఆహ్లాదానికి చిరునామాగా నిలిచిన
ట్యాంకుబండ్ నుంచి.. పీవోపీ విగ్రహాలు వేయొచ్చు ఈ ఏడాది వరకు అనుమతి ఇచ్చిన సుప్రీంకోర్టు వచ్చే ఏడాది నుంచి హైకోర్టు తీర్పు వర్తిస్తుందని వెల్లడి హుస్సేన్సాగర్ను మనమందరం రక్షించుకోవాలి మరింత కలుషితం క