Crime news | ఇన్సూరెన్స్ కంపెనీ (Insurence company) నుంచి తప్పుడు పద్ధతిలో డబ్బులు కాజేసేందుకు భార్యాభర్త ఇద్దరూ కలిసి ప్లాన్ చేశారు. భర్త పేరు మీద ఉన్న రూ.25 లక్షల ఇన్సూరెన్స్ డబ్బులు తీసుకునేందుకు ఆయన చనిపోయినట్లు నాటక�
faking husbands' death | బ్యాంకు రుణాలు ఎగ్గొట్టేందుకు కొందరు మహిళలు ప్రయత్నించారు. తమ భర్తలు మరణించినట్లుగా నకిలీ సర్టిఫికెట్లు సమర్పించారు. అయితే ఆ మహిళల భర్తలు బతికే ఉన్నట్లు బ్యాంకు సిబ్బంది తెలుసుకున్నారు. ఈ మోస�
అమెరికాలో ఏడాది క్రితం జరిగిన నా కుమారుడి మరణంపై అనుమానం ఉంది.. దీనిపై సమగ్ర విచారణ జరిపించి న్యాయం చేయండి.. అంటూ మృతుడి తండ్రి ఇటీవల ఏపీ సీఐడీ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు సీఐడీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు
డెహ్రాడూన్: భర్త మరణంతో భారంగా అనిపించిన ఇద్దరు కుమార్తెలను ఒక తల్లి అమ్మేసింది. అయితే అనూహ్యంగా నాలుగేళ్ల తర్వాత వెట్టి చాకిరి నుంచి వారికి విముక్తి లభించింది. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లో ఈ సంఘ�