Karimnagar | కమాన్ చౌరస్తా, ఏప్రిల్ 5 : దేవాలయాలు మానవతా వికాస కేంద్రాలుగా విలసిల్లుతున్నాయని, ప్రజలకు జీవకోటికి సేవలందించే విధంగా మన పూర్వీకులు ఆలయాలను రూపొందించారని జాతీయ సాహిత్య పరిషత్ పూర్వ జాతీయ అధ్యక్షుడు
human development | 25 వేల సంవత్సరాల క్రితం ప్రపంచ జనాభాలో సగం మంది భారతదేశంలోనే నివసించారంట. ఈ విషయాన్ని బనారస్ హిందూ యూనివర్శిటీ పరిశోధకులు వెల్లడించారు. 25 వేల డీఎన్ఏలను పరిశీలించిన మీదట ఈ విషయం తేల్చారంట.
కేంద్రంలో మోదీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ అంతర్జాతీయ సూచీల్లో భారత ర్యాంకు క్రమంగా దిగజారుతూ వస్తున్నది. తాజాగా ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్డీపీ) విడుదల చేసిన మానవాభివృద్ధ�