నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలన్న ఒక లక్ష్యంతో కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో జాబ్మేళాకు విశేష స్పందన వచ్చింది. నగరంలోని పద్మనాయక కల్యాణ మండపంలో మంగళవారం నిర్వహించిన మేళాకు సుమారు 70కి
కూకట్పల్లి జోనల్ పరిధిలోని ఐదు సర్కిళ్లలో ఏర్లీబర్డ్ ఆఫర్కు అనూహ్య స్పం దన లభిస్తుంది. ఏప్రిల్ 30లోగా ఈ ఏడాదికి సంబంధించిన ఆస్తిపన్నును చెల్లిస్తే 5శాతం రాయితీని జీహెచ్ఎంసీ ప్రకటించిన విషయం తెలిస�
హైదరాబాద్ : జాతీయ లోక్అదాలత్లో భాగంగా తెలంగాణవ్యాప్తంగా శనివారం జరిగిన లోక్అదాలత్లో రికార్డు స్థాయిలో 3,02,768 కేసులు పరిష్కారమయ్యాయి. ఇందులో 2,83,007 కేసులో వివిధ కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసుల్ని వాదప్