రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు రెండు సంస్థలు ముందుకొచ్చాయి. రూ. 27 వేల కోట్లతో 5,600 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేసేందుకు ఎకోరేస్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ముందుకొ�
డాటా కేంద్రంగా హైదరాబాద్ మారిపోతున్నది. ఇప్పటికే పలు దేశీయ, అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ డాటా కేంద్రాలను ఏర్పాటు చేయగా..తాజాగా సింగపూర్కు చెందిన ప్రిన్స్టన్ డిజిటల్ గ్రూపు(పీడీజీ) కూడా చేరింది