వందల కోట్ల ఆశలతో మొదలైన ఎల్ఆర్ఎస్ అంచనాలు తలకిందులయ్యాయి. హెచ్ఎండీఏ పరిధిలోని 1200 గ్రామాల పరిధిలోని అనధికారిక లే అవుట్ల ద్వారా భారీ ఆదాయం సమకూరుతుందని ఆశించినా ప్రయోజనం లేకుండా పోయింది. మొత్తంలో 3.60 ల�
కొండ నాలుకకు మందేస్తే.. ఉన్న నాలుక ఊడిపోయినట్టుగా మారింది ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఇసుక పాలసీ. నూతన విధానంతో భారీ ఆదాయం వస్తుందన్న ప్రభుత్వ పెద్దలు, అధికారులు మాటలు తప్పని తేలిపోయింది.
కొండగట్టు అంజన్న ఆలయానికి వేలం పాటల్లో భారీ ఆదాయం సమకూరింది. సన్నిధానంలో భక్తులకు అవసరమయ్యే 13 రకాల దుకాణాల నిర్వహణ కోసం బహిరంగ వేలం పాట కం షీల్డ్ టెండర్, ఈ- టెండర్ ప్రక్రియ నిర్వహించగా 3.88 కోట్లు వచ్చాయి