భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతోంది. శుక్రవారం తెల్లవారుజామున 33.30 అడుగులుగా ఉన్న వరద రాత్రి 10 గంటలకు 38.50 అడుగులకు చేరుకుంది. ఎగువన మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ర్టాల్లో కురుస్తున్న వ�
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతున్నది. మంగళవారం శ్రీశైలం చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కృష్ణమ్మకు పసుపు, కుంకుమ, సారే సమర్పించి జలహారతి ఇచ్చి నాలుగు క్రస్ట్ గేట్లను ఎత్తి నాగార�