TTD | తిరుమలలో( Tirumala) భక్తుల రద్దీ(Huge crowd) భారీగా పెరిగింది. తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్టు మెంట్లన్నీ నిండిపోయి వెలుపల క్యూ లైనులో భక్తులు వేచి ఉన్నారు. ఈ నేపథ్యంలో టోకెన్ లేని భక్తులకు సర్వదర్శన�
Pandal Replicates G20 Summit | భారత్లో ఇటీవల జరిగిన జీ20 సమ్మిట్ను పోలినట్లుగా దుర్గా మాతా మండపాన్ని రూపొందించారు. (Pandal Replicates G20 Summit) ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సహా ఇతర దేశాల అధ్యక్షులు పాల్గొన్నట్లుగా దీనిని తీ
వేలల్లో తరలివచ్చిన అభ్యర్థులను ఖతార్ ఎయిర్వేస్ సిబ్బంది నియంత్రించలేకపోయారు. దీంతో వాక్-ఇన్-ఇంటర్వూలను రద్దు చేశారు. వేల సంఖ్యలో దరఖాస్తుదారులను తిప్పిపంపారు. దీంతో వారంతా నిరాశ చెందడంతోపాటు ఆగ్రహ�
Srisailam Temple | జ్యోతిర్లింగక్షేత్రం, అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైల క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. శుక్రవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు రాగా.. శనివారం
చెన్నై: కొత్తగా ఏర్పాటు చేసిన ఒక షాపు ఐదు పైసల నాణేం ఇస్తే బిర్యానీ ఉచితం అంటూ ప్రకటించింది. దీంతో వందలాది మంది జనం ఐదు పైసల నాణేలతో ఆ షాపు వద్దకు చేరారు. అయితే అంత మందికి ఉచితంగా బిర్యానీ ఇవ్వలేక నిర్వాహకు