Karnataka Congress MLA BR Patil | కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే బీఆర్ పాటిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజీవ్ గృహ నిర్మాణ పథకంలో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. ఈ పథకం లబ్ధిదారుల జాబితాను బహిరంగపరిస్తే సొంత ప్రభుత్వం షేక్ �
కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు సంక్షేమ పథకాలు సమస్యల ఒడిలో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రతి మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి అర్హులకు సంక్షేమ పథకాలను అందిస్తామని జనవరి 26న అట్టహాసంగా మండలానికో గ్రామాన్ని �
రాష్ట్రంలో శాసనసభ నియోజకవర్గానికి 3,500 చొప్పున తొలి ఏడాదిలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టనున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. ప్రతి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తామని ప్రకటించార
residents protest | హౌసింగ్ స్కీమ్ కింద ముస్లిం కుటుంబానికి ఇంటిని అధికారులు కేటాయించారు. హిందువులైన అక్కడి నివాసితులు దీనిని వ్యతిరేకించారు. సంబంధిత చట్టం నిబంధనలను అధికారులు ఉల్లంఘించారని ఆరోపించారు. గుజరాత్ల�
PMAY | రాబోయే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మధ్య తరగతి ప్రజలను ఆకట్టుకునేందుకు కేంద్ర సర్కారు కొత్త హౌసింగ్ స్కీంను ప్రకటించింది. బస్తీలు, అద్దె ఇంట్లో ఉండేవారికి సొంతింటి కలను నిజం చేసేందుకు
పేదోళ్ల సొంతింటి కలను నెరవేర్చే విషయంలో కేంద్రం అంతులేని వివక్ష చూపుతున్నప్పటికీ, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సొంత నిధులను వెచ్చిస్తున్నది.