కోకాపేటలో నిబంధనలను తుంగలో తొక్కుతూ.. నిర్మాణాలు చేపడుతున్నా.. టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టించుకోవడం లేదు. 250 గజాల స్థలంలో కేవలం జీ ప్లస్ 2 నిర్మాణం చేపట్టాల్సి ఉన్నా..
జిల్లాలో ఇండ్ల నిర్మాణాల జోరు పెరిగింది. ఇదే క్రమంలో ఇసుక ధరలు సైతం అమాంతం పెరిగాయి. నిన్నమొన్నటి వరకు అందుబాటులో ఉన్న ఇసుక ధరలు రెట్టింపై దొడ్డు ఇసుక రూ.2వేలు, సన్న ఇసుక రూ.2,500 వరకు ధర పలుకుతున్నది.
పట్టణాల్లో ఇండ్ల నిర్మాణ అనుమతుల కోసం టీఎస్బీపాస్ ద్వారా చేసుకున్న దరఖాస్తులపై విచారణ నివేదికలివ్వడంలో జాప్యం చేస్తున్న మరో 13 మంది అధికారులపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది.