Minister Jagdish Reddy | నిరు పేదలకు వరం జీవో 58 అని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. పేదలకు శాశ్వత ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా సూర్యాపేటలోని సుందరయ్య నగర్లో ప్రభుత్వ స్థలాల్లో నివాసాలు వ�
జీవో నెంబర్ 58తో పేదల సొంత జాగా కల సాకారమైందని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు పేర్కొన్నారు. ముదిగొండ తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో జీవో 58 కింద ఇళ్ల స్థలాలు క్రమబద్ధీకరణ అయిన లబ్ధి