పర్యావరణ పరిరక్షణను సామాజిక బాధ్యతగా భావించి, దేశవ్యాప్తంగా లక్షలాది మందిని మొకలు నాటేలా ఉత్తేజపరిచిన, ప్రభావితం చేసిన బీఆర్ఎస్ మాజీ ఎంపీ, గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు (జీఐసీ) సంతోష్కుమార్�
చరిత్రలో తొలిసారి ఒక రోబో పార్లమెంట్లో అడుగుపెట్టింది. మంగళవారం యూకే పార్లమెంట్లోని హౌజ్ ఆఫ్ లార్డ్స్కు వెళ్లిన ఐ-డా(రోబో పేరు).. అక్కడున్న ప్రతినిధులతో మాట్లాడింది.