అది హనుమకొండ నడిబొడ్డున ఉన్న ఖరీదైన జాగా.. బస్టాండ్కు కూతవేటు దూరంలో ఉండే రూ. 100 కోట్ల విలువ చేసే ఈ భూమిపై వివాదం నెలకొన్నది. మొన్నటి వరకు ఇందులో గుడిసెలు వేసుకొని నివసించిన పేదలు.. పక్కనే ప్రభుత్వం కేటాయిం
డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులు చేపడుతున్న కాంట్రాక్టర్లు జీహెచ్ఎంసీకి అల్టిమేటం జారీ చేశారు. పనులు చేయలేం..చేసిన కాడికి బిల్లులివ్వండి అంటూ.. ప్రస్తుత ధరలకు అనుగుణంగా రేట్లను పెంచితే ఆలోచిస్తామంట�
కాయ కష్టం చేసుకుని పైసా..పైసా కూడబెట్టి..ఇంటి కలను నెరవేర్చుకునేందుకు అనుమతి తీసుకుని ఇంటి నిర్మాణ పనులు మొదలు పెడితే.. వివాదాస్పద బిల్డర్ ఆ స్థలంపై కన్నేశాడు. కబ్జాకోరు, వివాదాస్పద బిల్డర్ అయిన సంధ్య క�