తెలంగాణ రాష్ర్టాన్ని మనం కొట్లాడి సాధించుకున్నది కేవలం నీళ్లు, నిధులు, నియామకాల కోసమే కాదు. మనకంటూ ఒక ఆదర్శవంతమైన పాలన ఉండాలని. ప్రజాస్వామ్య దేవాలయమైన శాసనసభలో ప్రజల గొంతుక బలంగా వినపడాలని.
ఉస్మానియా యూనివర్సిటీ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, మైనింగ్ ఇంజినీరింగ్ విభాగాలకు వేర్వేరుగా ప్రత్యేక తరగతి గదుల సముదాయాల నిర్మాణానికి అధికారులు సోమవారం శంకుస్థాపన చేశారు. పూర్వ విద్యార్థులు, సీఎస్ఆ