ప్రతిష్టాత్మక ఆసియాకప్ హాకీ టోర్నీలో ఆతిథ్య భారత్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన తమ ఆఖరి సూపర్-4 మ్యాచ్లో భారత్ 7-0 తేడాతో చైనాపై ఘన విజయం సాధించింది.
Murder Accused Live From UP Jail | తాను స్వర్గంలో ఉన్నానని హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొందున్న నిందితుడు జైలు నుంచి సోషల్ మీడియాలో లైవ్ వీడియో ప్రసారం చేశాడు. ఇది వైరల్ అయ్యింది. దీంతో ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్న
డెఫ్లింపిక్స్లో 16 పతకాలు సాధించిన భారతీయ అథ్లెట్లను ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభినందించారు. బ్రెజిల్ వేదికగా ఇటీవల జరిగిన టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన అథ్లెట్లతో శనివారం ప్రధాని తన నివాసం భే