బీసీ సంక్షేమ హాస్టళ్లలో పలువురు వార్డెన్లు ఇష్టారీతిన చెలరేగిపోతున్నారు. ఉన్నతాధికారులు సైతం అక్రమార్కులకు కొమ్ముకాస్తున్నారని విద్యార్థి సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. వార్డెన్లు, అధికారులు కుమ్మక్క�
సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు డైట్ చార్జీలను 200 శాతం పెంచినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో ఎక్కడా కానరావడం లేదు. ‘నాణ్యతతో కూడిన పౌష్టికాహారం’ అనేది �
హాస్టళ్ల డైట్ చార్జీలను పెంచుతూ తెలంగాణ సర్కార్ విద్యార్థులకు తీపి కబురు అందించింది. స్వరాష్ట్రంలో సకల సౌకర్యాలు కల్పిస్తూ కార్పొరేట్ స్థాయిలో విద్యనందిస్తున్న విషయం తెలిసిందే.