అమ్మానాన్నల లక్ష్యం నెరవేర్చడం ఏ కొడుకుకైనా సంతోషాన్నిస్తుంది. అందులోనూ ఆ లక్ష్యం సామాజిక సేవే అయితే అది ప్రజలందరి సంబురంగా మారుతుంది. తల్లిదండ్రులకు గొప్ప సంతృప్తినిచ్చే విధంగా సేవలందిస్తున్న ఆ కుమా�
సమ్మక, సారక జాతరకు వచ్చే భక్తుల కోసం మేడారంలో తాతాలికంగా 50 బెడ్ల దవాఖాన (సమ్మక సారక వైద్యశాల)ను ఏర్పాటు చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆ శాఖ అధికారులను ఆదేశించారు.
Ind VS Pak | ఈ ఏడాది ప్రపంచ కప్ భారత వేదికగా జరుగనున్నది. టోర్నీలో హైవోల్టేజ్ మ్యాచ్ భారత్ - పాకిస్థాన్ మధ్య అక్టోబర్ 15న గుజరాత్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగనున్నది. దాయాదుల మధ్య జరిగే ఉత్కంఠ పోరు కోస�
హైదరాబాద్: దేశవ్యాప్తంగా గత నాలుగు రోజుల పాటు టీకా ఉత్సవ్ జరిగిన విషయం తెలిసిందే. దీన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని ఆయన ఖండించారు. ఎక్కడా వైరస్ ట