Students | పశ్చిమ బెంగాల్లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. భారీ వర్షం కారణంగా ఓ పాఠశాల క్లాస్ రూమ్ లీకవుతుండటంతో విద్యార్థులు (Students) గొడుగులు పట్టుకుని పాఠాలు విన్నారు.
పశ్చిమబెంగాల్లో మళ్లీ ఘర్షణలు చెలరేగాయి. హుగ్లీలో బీజేపీ ఆదివారం చేపట్టిన శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా ఘర్షణ చోటుచేసుకొన్నది.రాళ్ల దాడుల నేపథ్యంలో ప్రజలు భయంతో పరుగులు తీస్తున్న దృశ్యాలు కనిపించ