తెలంగాణలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన హోంగార్డ్స్ను ఏపీకి, అక్కడ పనిచేస్తున్న వారిని తెలంగాణకు పంపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఏపీ రాష్ట్ర సీపీఐ కార్యదర్శి రామకృష్
సకాలంలో వేతనాలు రాక హోంగార్డులు ఆర్థికఇబ్బందులు పడుతున్నారు. ఈ నెల వేతనం కోసం 12 రోజులుగా ఎదురుచూసినా ఫలితం లేకపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రతినెలా జీతం ఆలస్యం అవుతుండటంతో కుటుంబం గడువడం కష్టంగ
డిమాండ్ల సాధన కోసం పోరుబాట పట్టాలని భావించిన హోంగార్డులను ఉన్నతాధికారులు కట్టడి చేశారు. సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్తో శనివారం తలపెట్టిన ‘చలో హైదరాబాద్' కార్యక్రమానికి వెళ్లకుండా ఆరు గంటలకు పైగా �