రంగారెడ్డి జిల్లాలో ఎండలు మండుతుండటంతో పలు గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తుతున్నది. రెండు మూడు రోజులకోసారి తాగునీరు సరఫరా అవుతుండటంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.
తెలంగాణ భవన్లో హెచ్ఎండబ్ల్యూఎస్, ఎస్బీ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను ఆదివారం ఆవిష్కరిస్తున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప�
రాష్ట్రంలో వ్యవసాయంతోపాటు వివిధ ప్రాజెక్టులకు సరఫరా చేస్తున్న విద్యుత్తు సబ్సిడీ కింద అక్టోబర్ నెల బడ్జెట్ మొత్తాన్ని ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది.
రూ.3,866.21 కోట్లతో 31 కొత్త ఎస్టీపీల నిర్మాణానికి శ్రీకారం రూ.1,450 కోట్లతో కృష్ణా జలాల తరలింపునకు శాశ్వత ప్రాజెక్టుగా సుంకిశాల ప్రాంతాల్లో మెరుగ్గా నీటి సరఫరాకు రూ. 1200 కోట్ల తాగునీటి పథకం జీహెచ్ఎంసీ పరిధిలో ఉచి�
హైదరాబాద్ : మఏ 27, 28 తేదీల్లో నగరంలోని మియాపూర్, దాని పరిసర ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిపివేయబడుతుంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై, సివరేజీ బోర్డు ప్రకారం మియాపూర్లో నూతన మురుగునీట�