భోపాల్, హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో పేలుళ్లకు కుట్ర పన్నిన హిజ్బ్ ఉత్ తహ్రీర్ (హెచ్యూటీ) ఉగ్రవాద సంస్థకు చెందిన మరో వ్యక్తిని ఎన్ఐఏ అధికారులు మంగళవారం అరెస్టు చేశారు.
మధ్యప్రదేశ్లోని భోపాల్ కేంద్రంగా హిజ్బ్ ఉత్ తహ్రీర్ (హెచ్యూటీ) ఉగ్రవాదులు భారీ పేలుళ్లకు ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. ఇందుకు ప్రత్యేకంగా ‘ఫిదాయీ’ అనే ఆత్మాహుతి దళాన్ని సిద్ధం చేస్తున్నట్టు �
ఇస్లామిక్ రాడికల్స్ కేసులో (Radical Islamism) పరారీలో ఉన్న మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. జవహర్నగర్లోని బాలాజీనగర్కు చెందిన సల్మాన్ను మధ్యప్రదేశ్ యాంటి టెర్రరిస్ట్ స్క్వాడ్ (Madhyapradesh ATS squad) పోలీసులు అ�