హెచ్ఐవీ, ఎయిడ్స్ రోగులకు సంబంధించిన చికిత్సా కేంద్రాలైన ఏఆర్టీ సెంటర్లను ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ గాలికొదిలేసింది. కోట్ల రూపాయల నిధులు వెచ్చించి నిర్వహిస్తున్న ఏఆర్టీ సెంటర్ల నిర్వహణ బాధ్యతలను �
రాష్ట్రంలో ప్రస్తుతం 36,044 మంది హెచ్ఐవీ పాజిటివ్ బాధితులకు ప్రభుత్వం ఆసరా పెన్షన్లు అందజేస్తున్నదని రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ తెలిపింది. గురువారం ప్రపంచ ఎయిడ్స్ నిర్మూలన దినోత్సవం సందర్భంగా �
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో హెచ్ఐవీ రోగులు ధర్నా చేపట్టారు. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆఫీసు ముందు రోగులు బైఠాయించారు. యాంటీరెటరోవైరల్ డ్రగ్స్ కొరత ఉన్నట్లు ఆ రోగులు వెల్లడించారు. ఢిల్�
కొత్త సాంకేతికత.. హెచ్సీయూకి పేటెంట్ హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్(హెచ్సీయూ) ఖాతాలో మరో పేటెంట్ వచ్చి చేరింది. హెచ్ఐవీ చికిత్సలో డ్రగ్ కాంబినేషన్ �