దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై సెల్ఫీలు, ఫొటోలు దిగుతూ ప్రమాదాలకు గురవుతున్నారని మాదాపూర్ ఇన్స్పెక్టర్ గడ్డం మల్లేశ్ అన్నారు. కేబుల్ బ్రిడ్జిపై ఈ నెల 6న జరిగిన హిట్ అండ్ రన్ కేసులో ఓ వ్యక్తి మ�
హిట్ అండ్ రన్ కేసుల్లో ఏడేండ్ల జైలు శిక్ష, రూ. 10 లక్షల దాకా జరిమానా విధించేలా కేంద్రం తెచ్చిన చట్టంపై లారీ డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన బాట పట్టారు. గురువారం కరీంనగర్ బైపాస్లో సీఐటీయూ ఆధ్వర�