ఓల్డ్ సిటీ మెట్రోకు గ్రహణం వీడడం లేదు. కొంతకాలంగా ఈ ప్రా జెక్టుకు అన్ని అడ్డంకులే ఎదుర వుతున్నాయి. ఇటీవల ప్రభు త్వం ఓల్డ్ సిటీ మెట్రోను చాం ద్రాయణ గుట్ట వరకు విస్తరించేలా పనులు చేపట్టింది.
వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలోని అశోక్నగర్ శివారులో కాకతీయుల చారిత్రక ఆనవాళ్లు కనుమరుగవుతున్నాయి. ఇప్పటికే మట్టి కోట మాయం కాగా శివాలయం శిథిలావస్థకు చేరింది. పాలకులు, అధికారుల పట్టింపులేమితో భవిష్య�
లంగర్హౌస్ బాపూఘాట్లోని పురాతన బావి పునరుద్ధరణ ప్రారంభించిన మంత్రి కేటీఆర్, మేయర్ విజయలక్ష్మి మెహిదీపట్నం, నవంబర్ 29: చారిత్రక కట్టడాల పరిరక్షణకు ప్రభుత్వం నడుం బిగించింది. ఇందులో భాగంగా చార్మినార�
న్యూఢిల్లీ : దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. చారిత్రక ప్రదేశాలు, మ్యూజియాలను మే 15వ తేదీ వరకు మూసివేయాలని నిర్ణయించింది. సాంస్కృతిక, పర్యా