ప్రముఖ చరిత్రకారుడు, విద్యావేత్త, భారత చారిత్రక పరిశోధన మండలి(ఐసీహెచ్ఆర్) మాజీ చైర్మన్ ఎంజీఎస్ నారాయణన్ (93) వృద్ధాప్య సమస్యలతో శనివారం కోజికోడ్లో కన్నుమూశారు. దేశంలోని ప్రముఖ చరిత్రకారులలో ఒకరైన ఆ�
అరుదైన, ఘనమైన చారిత్రక వారసత్వాన్ని కలిగిన జిల్లా జగిత్యాల. గోదావరినది పరీవాహకంగా అధికంగా ఉండి, మానవ కోటి నాగరికత అభివృద్ధి మూలాలు కలిగిన నేల. తొలి రాతియుగం, మలి రాతియుగం ఆనవాళ్లు, రాకాసి గూళ్లు, పురాతన పు�
కాకతీయ కీర్తి తోరణం, చార్మినార్ వెయ్యేండ్ల సాంస్కృతిక వైభవానికి చిహ్నాలని, వెలకట్టలేని తెలంగాణ అస్తిత్వానికి నిలువెత్తు ప్రతీకలని చరిత్రకారులు, సాహితీవేత్తలు, ఉద్యమకారులు స్పష్టం చేస్తున్నారు.
ప్రాచీన భారత చరిత్ర చిక్కుముడి విప్పలేని పొడుపు కథలా చరిత్రకారులను ఊరిస్తున్నది. నిగూఢ రహస్యంగా పరస్పర విరుద్ధ కథనాలు ఇప్పటికీ వినిపిస్తుంటాయి. ఆర్యులు భారతదేశ మూలవాసులు కారనీ మ్యాక్స్ ముల్లర్ తదిత�