ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2022-23)గాను హిందుస్థాన్ జింక్ మరోమారు మధ్యంతర డివిడెండ్ను ప్రకటించింది. ఇది నాల్గోసారవగా, ఒక్కో షేర్కు రూ.26 చొప్పున మొత్తం రూ.10, 986 కోట్ల మధ్యంతర డివిడెండ్ను ఇస్తున్నది. ఈ ఆర్
నష్టాలబాటలో ఉన్న కంపెనీల్ని, ఖాయిలా కంపెనీలను మాత్రమే విక్రయిస్తామంటూ చెపుతున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం భారీ లాభాల్ని ఆర్జిస్తున్న దిగ్గజ సంస్థల్నీ వదలడం లేదు.
వాటాల విక్రయంపై దర్యాప్తునకు ఆదేశించిన సుప్రీం కోర్టు న్యూఢిల్లీ, నవంబర్ 18: రెండు దశాబ్దాల క్రితం వాజ్పేయి నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం హయాంలో జరిగిన హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ (హెచ్జడ్ఎల్) డిజి