దేశంలోనే మొట్టమొదటి వాటర్ టన్నెల్ ఆక్వేరియం... 5 ఎకరాల్లో అతి పెద్ద పక్షిశాల... ఎత్తయిన రాళ్ల గుట్టల మధ్య 2.5 కి.మీ పొడవునా బోర్డు వాక్... ఇలా ఎన్నో ప్రతిష్టాత్మక అంశాలలో చేపట్టిన ప్రాజెక్టు ఎకో పార్కు.
ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్లోకి క్రమంగా వరద ఉధృతి పెరుగుతున్నది. హిమాయత్సాగర్లోకి 2500 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా నాలుగు గేట్లు రెండు అడుగుల మేర ఎత్తి 2750 క్యూ�
విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరదనీరు వచ్చి జంట జలాశయాల్లో చేరుతున్నది. ఇన్ఫ్లోతో అప్రమత్తమైన జలమండలి అధికారులు శనివారం హిమాయత్సాగర్ ఆరు గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి
Himayathsagar | రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్లోని జంట జలాశయాలైన ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్కి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది.