Rahul Gandhi | అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ, శివసేన షిండే వర్గంలో చేరిన మిలింద్పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. అలాంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీని వీడాలని అన్నారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగ
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని లోక్సభ ఎన్నికల అనంతరం అరెస్ట్ చేయనున్నట్లు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ బుధవారం చెప్పారు. శివ్సాగర్ జిల్లాలోని నజీరాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న శర్మ మీడియాతో
గువాహటి: అస్సాంలో కూరగాయల ధరలు పెరగడానికి మియా ముస్లిం (తూర్పు బెంగాల్ నుంచి వలస వచ్చిన ముస్లింలు) కమ్యూనిటీనే కారణమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఆరోపించారు. అస్సాం యువత ముందుకు వస్తే, మియా ము
అస్సాం సీఎంగా హిమంత ప్రమాణం గువాహటి: అస్సాం 15వ ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వశర్మ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. గువాహటిలోని శ్రీమంత శంకరదేవ కళాక్షేత్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జగదీశ్ ముఖ�